సీబీఐ కేసులో మనీశ్​ సిసోడియాకు జ్యుడీషియల్​ కస్టడీ పొడిగింపు

సీబీఐ కేసులో మనీశ్​ సిసోడియాకు జ్యుడీషియల్​ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో మనీశ్​ సిసోడియాకు జ్యుడీషియల్​ కస్టడీ పొడిగించారు. జూన్​ 2 వరకు పొడిగిస్తూ రౌస్​ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.