సీబీఐ కేసులో మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
![సీబీఐ కేసులో మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645ddd7435721.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. జూన్ 2 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.