కంటి వెలుగు కేంద్రం ప్రారంభం 

కంటి వెలుగు కేంద్రం ప్రారంభం 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 6 వార్డ్ గోవిందు పల్లిలో కంటి వెలుగు కేంద్రాన్ని వార్డు కౌన్సిలర్ కొలగని ప్రేమలత సత్యం ప్రరంబిచారు. ఈ సందర్బంగా కంటి వెలుగు శిబిరాన్ని వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోలి సునీత, కళ్ళెం జమున , ఉరగొండ సుజాత, పూజ, కొలగని రాజు , వైద్య అధికారులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.