అంగన్వాడీలను క్రమబద్ధరికరించాలని కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి

అంగన్వాడీలను క్రమబద్ధరికరించాలని కేటీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: పెరిగిన ధరల కనుగొనగా అంగన్వాడి కార్యకర్తల వేతనాలు పెంచాలని తమ ఉద్యోగాలను క్రమ వైదికరించాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ కామ్ కార్యాలయాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం బిఆర్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు, మంత్రి కేటీఆర్ పిఏ గణరాజు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సామల మల్లేశం... అంగన్వాడి సంఘ ప్రతినిధులు చందన, మమత శ్యామల పద్మ నాగలక్ష్మి అంజలి తదితరులు పాల్గొన్నారు.