గంగ దేవమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు,ఎం ఎల్ ఏ
![గంగ దేవమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు,ఎం ఎల్ ఏ](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64901c3c0fe39.jpg)
ముద్ర ,తిరుమలగిరి:-నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న గంగదేవమ్మ పండుగ మహోత్సవానికి సోమ వారం నాడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు.