త్వరలో "బంగారు తెలంగాణ" 

త్వరలో "బంగారు తెలంగాణ" 

బిపిన్, రమ్య జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి రమ్య సమర్పణలో సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సారథ్యంలో డా. ఏవి స్వామి, డా. ఏవి అనురాధ కో ప్రొడ్యూసర్స్ గా బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం " బంగారు తెలంగాణ". సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి "యు"  సర్టిఫికెట్ లభించింది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత బిపిన్ "బంగారు తెలంగాణ" విశేషాలను తెలిపారు.