ప్రేమంచి మోసపోయా అంటూ తల్లితండ్రులకు 14 పేజీలు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న యువతి

ప్రేమంచి మోసపోయా అంటూ తల్లితండ్రులకు 14 పేజీలు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న యువతి
  • ఎల్బీనగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22)ను అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో అఖిల వెంటపడ్డాడు. 
  • ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను ఒప్పుకున్నారు. కానీ గత మూడు, నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. 
  • దీనికితోడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోనని మోసం చేశాడు. ఈ మోసాన్ని పెద్దల తీసుకెళ్లినా వాడిలో మార్పు రాకపోగా వళ్లు ఫోన్లు చేసి వేధిస్తూ నరకం చూపిస్తున్నారని.. మనస్తాపం చెందిన అఖిల 14 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది
  • ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఇదంతా నిజమని నమ్మా.. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.