కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక

కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక

ముద్ర నేరేడు చర్ల:-సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం ముకుందపురం గ్రామంలో ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు కొణతం చిన వెంకట్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల యూత్ అధ్యక్షులు దోరెపల్లి రవి పారెపల్లి సత్యనారాయణ అజయ్ గ్రామ శాఖ అధ్యక్షులు పగిడి నవీన్ గ్రామ ప్రధాన కార్యదర్శి పల్లె భాస్కర్ అధ్యర్యంలో గ్రామ యూత్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ యూత్ అధ్యక్షులు గా పోతురాజు అశోక్ యాదవ్, ఉపాధ్యక్షులు లకుమళ్ళ సైదులు, కార్యదర్శి గా పల్లె నాగేష్, వర్కిగ్ ప్రసిడెంట్ గా పల్లె గౌతమ్ మహేష్, కోశాధికారిగా ఏషమళ్ళ చంటి తదితరులను ఎన్నుకోవడం జరిగింది అందరం కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేద్దా మని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ తరలి రావాలని ప్రతి ఒక్కరు కూడా శక్తివంచన లేకుండా కృషిచేసి కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేయాలని ఈ సందర్భంగా పగిడి నవీన్, పల్లె భాస్కర్ లు మాట్లాడుతూ చెప్పారు.