Breaking అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయి : సీఎం కేసీఆర్
![Breaking అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయి : సీఎం కేసీఆర్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644a70e5b9cab.jpg)
అక్టోబరులో ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండొద్దని, ప్రజల్లో ఉండాలని అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలలే గడువుందన్న కేసీఆర్. టిక్కెట్ల పంచాయతీపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో టిక్కెట్ల పంచాయితీ ఎందుకు ? నేతలందరూ కలిసి పనిచేయండి. టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానానికి చెప్పండి. అందరూ ఎన్నికలే టార్గెట్గా పనిచేయాలి.