ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్​ విందు

ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్​ విందు

ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్​ విందు జరుగుతుంది.  హాజరుకానున్న సీఎం కేసీఆర్​, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. రంజాన్​ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు ఇఫ్తార్​ విందు. రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు.