ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు
ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు జరుగుతుంది. హాజరుకానున్న సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు ఇఫ్తార్ విందు. రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.