ఈ నెల 12 న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు
ఈ నెల 12 న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు జరుగుతుంది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని తన కార్యదర్శని ఆదేశించిన సీఎం కేసీఆర్. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.