IJU కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

IJU కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

చండీగఢ్: ఇవ్వాళ చండీగఢ్ లో ప్రారంభమైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న పంజాబ్ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చేతన్ సింగ్. వేదికపై ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్మూ, మాజీ అధ్యక్షులు ఏ.ఎన్. సిన్హా, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి తదితరులు...