డ్రైనేజీ నిర్మించండి మహా ప్రభో.... 

డ్రైనేజీ నిర్మించండి మహా ప్రభో.... 

ముద్ర ,వెంకటాపురం (నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని శివపురం వీధి లో అస్త వ్యస్తంగా , అసంపూర్తి గా ఉన్న  డ్రైనేజీ వ్యవస్థ. కొద్ది పాటి వర్షాలకు పై వీధుల్లో నీ మురుగు నీరు అంత వచ్చి డ్రైనేజీ నిండి ఆ మురుకు నీరు అంత ఇ ళ్ళ మధ్యలోకి వచ్చి , చెరువులను తలపిస్తున్నాయి.

ఆ మురుగు నీటి పై దోమలు పెరిగి పిల్లలకు, పెద్దలకు మలేరియా,విరోచనాలు వంటి అంటువ్యాధులు ప్రభాలుతున్నయి. డ్రైనేజీ నిర్మించాలని వీధి ప్రజలు పల్లె ప్రగతి -2 లో అప్పటి స్పెషల్ ఆపిసరు కు దరఖాస్తు చేసుకున్న దాని ఇంతవరకు నిర్మించ లేదు .పల్లె ప్రగతి తో పల్లెలను అభివృద్ధి చేస్తునం అని చెప్పుకునే ప్రభుత్వం ఇ న్నీ సంవత్సరాలు అయిన ఈ డ్రైనేజీ నీ నిర్మించ కపోవడనికి ఉన్న మర్మం ఏమిటో అన్నీ శివపురం వీధి ప్రజలు వాపోతున్నారు.