ఈత చెట్లు పెంచేందుకు స్థలం కేటాయించాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే వినతి
![ఈత చెట్లు పెంచేందుకు స్థలం కేటాయించాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే వినతి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f4d4630da8c.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రోడ్డు మండలం ధర్మారం గ్రామ గీత పారిశ్రామిక సంఘ సభ్యులకు ఈత చెట్లు నాటుకునేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషను కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ గౌడ్, నాయకులు అంకం సతీష్, గిద్దె రాజు, ధనేశ్వరరావు, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.