చిట్ల వనజ చిత్రపటానికి నివాళులర్పించిన మద్దుల ప్రశాంత్

చిట్ల వనజ చిత్రపటానికి నివాళులర్పించిన మద్దుల ప్రశాంత్

వీణవంక,ముద్ర:  బీజేపీ  పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అత్తమ్మ  చిట్ల వనజ ఇటీవల అనారోగ్యంతో  మృతి చెందగా, బుధవారం వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన బీజెపి పార్టీ బూత్ అధ్యక్షుడు ముద్దుల  ప్రశాంత్ పటేల్  చిట్ల వనజ చిత్రపటానికి పూల మాళలు వేసి నివాళులర్పించారు.చారు.బండి దంపతుల తో పాటు వారి అత్తమ కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మారం తిరుపతి రెడ్డి, ఓం ప్రకాష్ , కమలాకర్ తదితరులు ఉన్నారు.