నిరుపేద విద్యార్థికి ఆ ర్దిక సహయం అందజేసిన లైన్స్ క్లబ్ సభ్యులు
![నిరుపేద విద్యార్థికి ఆ ర్దిక సహయం అందజేసిన లైన్స్ క్లబ్ సభ్యులు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c7ae6f708c3.jpg)
ముద్ర తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సోమవారం నాడు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద వైశ్య విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మంద పద్మా రెడ్డి కందుకూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి ఉన్నత చదువులను చదవలేని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థికి ప్రముఖ వ్యాపారవేత్త జిల్లా రైస్. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నర్సయ్య సహకారం తో అందజేశామని వారన్నారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి గాదరబోయిన సురేష్ కాకి వెంకట రెడ్డి ఈ మ్మడి వెంకటేశ్వర్లు. జలగం రామచంద్ర గౌడ్ తునికి పాటి రాంబాబు. కాలియా అయిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.