కేతిరెడ్డి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శించిన మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి ,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

కేతిరెడ్డి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శించిన మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి ,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర :(రూరల్):  మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన సీని యర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి గోపాల్ రెడ్డి గారి తల్లి కేతిరెడ్డి మనోహర్ అమ్మగారు ఇటీవల మృతి చెందగా సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల  జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మునుగోడు శాసనసభ్యులు కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రావులపల్లి గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి నివాసంలో మనోహరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు ఎస్సీ రజాక్  బిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి. డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు గొట్టి పర్తి ఎంపీటీసీ కేతిరెడ్డి లత టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండ గాని రాములు గౌడ్ దశరథ తదితరులు పాల్గొన్నారు.