ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
![ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6473133680803.jpg)
కాలనీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులతో మరియూ సీనియర్ నటుడు టీడీపీ నాయకుడు మురళీమోహన్, ఐ జె యు నాయకుడు కె సత్యనారాయణ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మరియు పరుచూరి గోపాల కృష్ణ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు.