పాలిసెట్ పరీక్షలు ప్రశాంతం
![పాలిసెట్ పరీక్షలు ప్రశాంతం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6464c03aa85d1.jpg)
95.3 శాతం హాజరు
ముద్ర ప్రతినిధి, మెదక్: పాలిటెక్నీక్ (పాలిసెట్ ) పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. బుధవారం మెదక్ లో ఐదు కేంద్రాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1940 మంది అభ్యర్థులను జిల్లాకు కేటాయించగా 1850 మంది హాజరయ్యారని (95.3 శాతం), మరో 90 మంది గైర్హాజరయ్యారని మెదక్ జిల్లా కో–ఆర్డినేటర్, మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ సువర్ణలత తెలిపారు. ఇందులో 910 మంది బాలురు కాగా, 940 పేర్కొన్నారు.