రక్త ధాతకు  ఆర్టిసి యండి సజ్జనార్  సన్మానం

రక్త ధాతకు  ఆర్టిసి యండి సజ్జనార్  సన్మానం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలకు చెందిన తెలంగాణ ప్రాణ దాతల ఫౌండర్ మహ్మద్ బాబు జాన్ 71 సార్లు రక్తదానం చేయగ తెలంగాణ ఆర్టిసి యండి విసి. సజ్జనారు ఘనంగా సన్మానించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని  అనంతపూర్ జిల్లా గుంత కల్ పట్టణంలో  రెడ్ డ్రాప్ సేవ సమితి 12 సంవత్సరాల వార్షికోత్సవం లో భాగంగా 71 సార్లు రక్తదానం చేసిన  మహ్మద్ బాబు జాన్ ను ఆర్టిసి యండి విసి సజ్జనారు విశిష్ట ప్రాణ దాత ఆవార్డ్ తో  సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు బాబు జాన్ ను అభినందించారు.