పది ఫలితాలలో మెరిసిన బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు

పది ఫలితాలలో మెరిసిన బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు

ముద్ర, నేరేడుచర్ల: బుధవారం నాడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో  నేరేడుచర్ల మండలం రామాపురంలో బీసీ గురుకుల   పాఠశాలకు చెందిన దగ్గుపాటి జగదీష్,10/10 జీపీఏ,కీతా అరవింద్ 10/10 జిపిఏతో  స్టేట్  ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ బి వెంకటప్పయ్య. తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్  మాట్లాడుతూ  మొత్తం 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దల సహకారంతో,ఉన్నత ఫలితాలు సాధించామని తెలిపారు.