పది ఫలితాలలో మెరిసిన బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు
![పది ఫలితాలలో మెరిసిన బిసి గురుకుల పాఠశాల విద్యార్థులు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645ba9a067bd8.jpg)
ముద్ర, నేరేడుచర్ల: బుధవారం నాడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నేరేడుచర్ల మండలం రామాపురంలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన దగ్గుపాటి జగదీష్,10/10 జీపీఏ,కీతా అరవింద్ 10/10 జిపిఏతో స్టేట్ ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ బి వెంకటప్పయ్య. తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మొత్తం 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దల సహకారంతో,ఉన్నత ఫలితాలు సాధించామని తెలిపారు.