ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరుపై సస్పెన్స్​

ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరుపై సస్పెన్స్​

ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరు కావడంపై  సస్పెన్స్​ కొనసాగుతోంది.  11 గంటలకే హాజరుకావల్సిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి  ఇంకా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. అరుణ్​ పిళ్లయ్​, మాగంటను కలిపి విచారించాల్సిన ఈడీ.