ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరుపై సస్పెన్స్
![ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరుపై సస్పెన్స్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64156a738d73a.jpg)
ఎంపీ మాగంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరు కావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 11 గంటలకే హాజరుకావల్సిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంకా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. అరుణ్ పిళ్లయ్, మాగంటను కలిపి విచారించాల్సిన ఈడీ.