TSPSC paper leak Updates టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై కొనసాగుతున్న ఈడీ విచారణ  

TSPSC paper leak Updates టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై కొనసాగుతున్న ఈడీ విచారణ  

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​పై  ఈడీ విచారణ  కొనసాగుతోంది. జనార్ధన్​ రెడ్డి, అనితా రామచంద్రన్​ను ఈడీ విచారిస్తోంది. టీఎస్​పీఎస్సీ చైర్మన్​, సెక్రటరీల వాంగ్మూలాలు ఈడీ నమోదు చేసింది.  ఆరు గంటలపాటు ఇద్దరి వాంగ్మూలాలు ఈడీ నమోదు చేసింది. పేపర్​ లీక్​, కస్టోడియల్​ సెక్షన్​ ఆఫీస్​వివరాలు ఈడీ నమోదు చేస్తోంది. ఉద్యోగుల పనితీరు, పరీక్షల నిర్వహణ అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. విదేశీయుల జాబితా వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్​ టెక్నికల్​ సర్వీసెస్​ కు చెందిన పలువురు అధికారులను సైతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు.