రాజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్
![రాజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ea1e8d1bc35.jpg)
ముద్ర, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితుల శ్రీధర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచన మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.