సఖి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

సఖి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ముద్ర,తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి ఆదర్శ పాఠశాలలో  రాజన్న సిరిసిల్ల సఖి టీమ్ ఆధ్వర్యంలో ఆరవ తరగతి  నుండి పదవ తరగతి విద్యార్థులకు ఫోక్సో చట్టం మరియు పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాల చట్టం పైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ సభ్యులు అన్విక, ప్రిన్సిపాల్ మేడిపల్లి రమేష్,మరియు అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు