పండు టాకుల ఫిర్యాదు - కొడుకు కోడలు పై కేసు నమోదు చేసిన : ఎస్ఐ శేఖర్

పండు టాకుల ఫిర్యాదు - కొడుకు కోడలు పై కేసు నమోదు చేసిన : ఎస్ఐ శేఖర్

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని సల్లూరి బాలలక్ష్మి పరశురాం గౌడ్ 70 లకు ముగ్గురు సంతానంలో ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు వున్నారు.రవీందర్ కోడలు అంజవ్వ లు కలిసి ప్రతిరోజు వేధిస్తున్నారని వారి బాగోగులు చూడడం లేదని చేతులతో కొడుతున్నారని ఎల్లారెడ్దిపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఎస్సై శేఖర్ విచారణ చేసి బుధవారం వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు