ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
![ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644a37814d707.jpg)
సర్వసభ్య సమావేశంలో ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక జారీ చేశారు. పని చేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని అన్నారు. సర్వేల విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. మంచిగా పనిచేసుకొని, మళ్ళీ గెలవాలని అన్నారు.