ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్​ హెచ్చరిక 

ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్​ హెచ్చరిక 

సర్వసభ్య సమావేశంలో ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్​ హెచ్చరిక జారీ చేశారు. పని చేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని అన్నారు. సర్వేల విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. మంచిగా పనిచేసుకొని, మళ్ళీ గెలవాలని అన్నారు.