ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో రైతు మృతి

ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో రైతు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: వెల్దుర్తి మండలం చర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వర్ధవాని చెరువు తండా వద్ద వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ విద్యుత్ షాక్ తో రైతు గురునాగులు  అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.