మెదక్ లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం

మెదక్ లో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: హనుమాన్ విజోత్సవం సందర్భంగా బుధవారం మెదక్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. మెదక్ కోదండ రామాలయం వద్ద అర్చకులు శ్రీ భాష్యం వారసునాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ డిఎస్పీ సైదులు, హనుమాన్ భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన విధుల గుండా సాగునుంది