సిద్దిపేటలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

సిద్దిపేటలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

సిద్దిపేట :ముద్ర ప్రతినిధి: సిద్దిపేటలో  ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల కడవెరుగు రాజనర్సు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ,దళిత సంఘాల నేతలు, ఉపాధ్యాయులు అనంతరం జరిగిన సభలో పాల్గొన్న నాయకులు కొనసాగించాలని పిలుపునిచ్చారు సందర్భంగా కారులు పాడినపాటలు అలరించాయి.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సభ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ ,మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ .