గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ముద్ర, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా శంకరా పట్నం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కూనమల్ల పరంధాములు గుండెపోటుతో మృతి చెందారు. పరంధాములు హుజురాబాద్ సబ్ జైల్ నుండి కేశపట్నం పోలీస్ స్టేషన్ కు వస్తూ బస్ స్టేషన్ లో ఒక్కసారిగా కుప్పకూలారు కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాక, వైద్యులు సిపిఆర్ చేసిన లాభం లేకపోయింది.