కంట మహేశ్వర స్వామికి దూప దీపాలను సమర్పించిన నాయకులు..

కంట మహేశ్వర స్వామికి దూప దీపాలను సమర్పించిన నాయకులు..

ఆలేరు (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ కంట మహేశ్వర స్వామికి శ్రావణ మాసం పర్వదినం సందర్భంగా  దూప దీపాలను. నైవేద్యాలను శనివారం నాడు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఘనగాని శంకర్ గౌడ్ సమర్పించారు. ఈ సందర్భంగా గీత కార్మిక కుటుంబాలను చల్లంగా ఉండేలా దీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మోరిగాడి బాలరాజ్ గౌడ్. డైరెక్టర్లు ఘనగానీ రాము గౌడ్. సీసా మహేశ్వరి. కో ఆప్షన్ సభ్యులు ఘనగాని కిష్టయ్య గౌడ్. సీసా సత్తయ్య గౌడ్. మోరిగాడి మల్లేష్ గౌడ్. పులిపలుపుల మహేష్ గౌడ్. గౌరవ సభ్యులు పులిపలుపుల శంకరయ్య గౌడ్. సీసా ప్రభాకర్ గౌడ్. జనగాం రమేష్ గౌడ్. కూరెళ్ల రవి గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..