పోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ పూజలు

పోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ పూజలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పురానిపేటలో లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ నాయకులు పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్,  మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, కమటాల శ్రీనివాస్,  ముద్దం రాజిరెడ్డి,   జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గుండ మధు, వేణు, బండారి మధు, బోగ సందీప్ తదితరులు ఉన్నారు.