టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణాలు
![టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణాలు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643a4553bfc93.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. పరీక్షా కేంద్రాల నుంచి కూడా పేపర్ లీక్ అయినట్లు నిర్థారణ అయింది. విద్యుత్ శాఖ డీఈఈ రమేష్ లీలలు బయటపడుతున్నాయి. పేపర్ లీక్ చేయడానికి ఆయన ఇన్విజిలేటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షల కోసం హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగింది. పరీక్షల్లో మైక్రోఫోన్తో మాస్ కాపీయింగ్పై శిక్షణకు మలక్పేటలో రమేష్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డీఈఈ రమేష్ వ్యవహారంపై సిట్ ఆరా తీస్తోంది.