భూదాన్ పోచంపల్లి  పట్టణంలో పర్యటించిన శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి 

భూదాన్ పోచంపల్లి  పట్టణంలో పర్యటించిన శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి :భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ లోని 1,2,3 వార్డ్ లలో ఆదివారం భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి   పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజి , సీసీ రోడ్లను పర్యవేక్షించారు. అనంతరం వార్డ్ లలో నిర్మిస్తున్న డ్రైనేజి వ్యవస్థను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు , బీఆర్ఎస్ పట్టణ  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.