బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - ఎల్లారెడ్డిపేట దోస్త్ యూత్ ఔదార్యం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత - ఎల్లారెడ్డిపేట దోస్త్ యూత్ ఔదార్యం

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం ప్రమాదవశత్తు  ప్రహరీ  గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబాన్ని పరామర్శించి గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దోస్త్ యూత్  ఆధ్వర్యంలో 5000 వేల ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.  ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ,శ్యామ్, విజయ్,కిరణ్,రవి, భగత్, సందీప్, మోషి, సుమన్ తదితరులు పాల్గొన్నారు