పూజ కార్యక్రమం నిర్వహించిన పూర్మాని

పూజ కార్యక్రమం నిర్వహించిన పూర్మాని

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొలువైన గణనాధునికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి విగ్రహా దతగా ముందుకు వచ్చిన, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని లింగారెడ్డి గణనాధునికి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి,బూత్ కమిటీ అధ్యక్షులు యాస సందీప్,బి ఆర్ ఎస్ యూత్ నాయకులు సద్ద ప్రసాద్, యాస మధు,నక్క రాజు, మామిండ్ల బాబు,యాస రాజేష్,మాల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.