టీ–కాంగ్రెస్​ నేతలతో నేడు స్ర్కీనింగ్ కమిటీ భేటీ

టీ–కాంగ్రెస్​ నేతలతో నేడు స్ర్కీనింగ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపిక పక్రియకు సంబంధించి వరుసగా రెండో రోజుమంగళవారం   టీ– కాంగ్రెస్ నేతలతో  స్ర్కీనింగ్ కమిటీ భేటీ కానుంది.   పీఈసీలో లేని మాజీ మంత్రులు ,మాజీ ఎంపీ లు ,డీసీసీ అధ్యక్షులతో భేటీ  జరుగుతుంది. 

మరోవైపు సాయంత్రం 4 గంటలకు టీ పీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో    టీ పీసీసీ  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.