టీ–కాంగ్రెస్ నేతలతో నేడు స్ర్కీనింగ్ కమిటీ భేటీ
![టీ–కాంగ్రెస్ నేతలతో నేడు స్ర్కీనింగ్ కమిటీ భేటీ](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f6c8fd8bf0c.jpg)
హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపిక పక్రియకు సంబంధించి వరుసగా రెండో రోజుమంగళవారం టీ– కాంగ్రెస్ నేతలతో స్ర్కీనింగ్ కమిటీ భేటీ కానుంది. పీఈసీలో లేని మాజీ మంత్రులు ,మాజీ ఎంపీ లు ,డీసీసీ అధ్యక్షులతో భేటీ జరుగుతుంది.
మరోవైపు సాయంత్రం 4 గంటలకు టీ పీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో టీ పీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.