నష్టపరిహారం చెల్లించాలని ప్రాజెక్టు పనులను నిలిపివేయించిన నిర్వాసితులు

నష్టపరిహారం చెల్లించాలని ప్రాజెక్టు పనులను నిలిపివేయించిన నిర్వాసితులు

ముద్ర ప్రతినిధి భువనగిరి : మండలంలోని బియన్ తిమ్మాపురం గ్రామస్తులు ఇండ్ల నష్టపరిహారం, భూముల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు ప్రాజెక్టు పనులను మంగళవారం నిలిపివేయించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల నాయకులు వల్దాస్ రాజ్ కాళభైరవ,జిన్న క్రిష్ణ, శ్రీను,గండయ్య,పిన్నం పాండు, గనేష్, బాలయ్య, నరేష్, దేవెందర్,  గ్రామస్తులు పాల్గొన్నారు.