రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిరిండియా

రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిరిండియా

రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిరిండియా. నిన్నటివరకు ఢిల్లీ వెళ్ళే విమానాల్లో గన్నవరం టు ఢిల్లీ అని పేర్కొన్న ఎయిరిండియా అమరావతి టు ఢిల్లీ అని మార్చింది. టికెట్​ స్టేటస్​, ప్రకటనల్లో కూడా  అమరావతి టు ఢిల్లీ , ఢిల్లీ టు అమరావతి అని పేర్లు మార్చిన ఎయిరిండియా యాజమాన్యం.