రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిరిండియా
![రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిరిండియా](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6433b477a3a75.jpg)
రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిరిండియా. నిన్నటివరకు ఢిల్లీ వెళ్ళే విమానాల్లో గన్నవరం టు ఢిల్లీ అని పేర్కొన్న ఎయిరిండియా అమరావతి టు ఢిల్లీ అని మార్చింది. టికెట్ స్టేటస్, ప్రకటనల్లో కూడా అమరావతి టు ఢిల్లీ , ఢిల్లీ టు అమరావతి అని పేర్లు మార్చిన ఎయిరిండియా యాజమాన్యం.