కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆగమైతాం

కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆగమైతాం
  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి ముద్ర:-కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన బ్రతుకులు ఆగమైతాయని  టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి అన్నారు శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశముకి పిల్లాయిపల్లి పెద్దగూడెం, జగత్ పల్లి జూలూరు కప్పరాయపల్లి పెద్ద రావులపల్లి గౌస్ కొండ రామలింగంపల్లి ఇంద్రియాల గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని, గడపగడపకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని అనారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి,మున్సిపల్ చైర్మన్ చిట్టిపొలు విజయలక్ష్మి శ్రీనివాస్,వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్,వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి ,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలువుల అమరేందర్, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి,మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి,సర్పంచులు  దుర్గం స్వప్న నరేష్ అందల హరీష్ యాదవ్ మన్నె పద్మా రెడ్డి యాకరి రేణుక నర్సింగరావు కోడళ్ళ ప్రభాకర్ గౌడ్ దొడ్డి అలివేలు, నాయకులు దొడ్డమోని చంద్రం యాదవ్, ఫకీరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.