అదనపు కలెక్టర్, ఆర్డీవో లకు ఘనంగా వీడ్కోలు

అదనపు కలెక్టర్, ఆర్డీవో లకు ఘనంగా వీడ్కోలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ అంబటి రాంబాబు, ఆర్డీఓ స్రవంతి లు బదిలీ పై వెళుతున్నందున వారికి కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. రాంబాబు భద్రాద్రి జిల్లాకు, స్రవంతి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సేవలను కలెక్టర్ వరుణ్ రెడ్డి, సిబ్బంది కొనియాడారు.