మెట్ పల్లిలో 20 క్వింటాళ్ల రేషన్ రైస్ సీజ్ చేసిన పోలీసులు
![మెట్ పల్లిలో 20 క్వింటాళ్ల రేషన్ రైస్ సీజ్ చేసిన పోలీసులు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ec9331910a0.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మెట్పల్లి నుంచి కమ్మరిపేట పైపు అక్రమంగా తరలిస్తున్న 20 కింటల్లో రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. తెల్లవారుజామున బొలెరో వాహనంలో బియ్యం తరలిస్తుండగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేసి పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసి, కమ్మరపల్లికి చెందిన బొలెరో వాహన యజమాని లక్ష్మణ్ డ్రైవర్ ప్రేమ్ సాగర్లపై, కేసు నమోదు చేశారు