సర్వేల ఆధారంగానే కాంగ్రెస్​ పార్టీలో టిక్కెట్లు

సర్వేల ఆధారంగానే కాంగ్రెస్​ పార్టీలో టిక్కెట్లు

సర్వేల ఆధారంగానే కాంగ్రెస్​ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. తనతో సహా ప్రతి  ఒక్కరికీ సర్వేనే ప్రామాణికమన్నారు. కొత్తగా పార్టీలో చేరేవారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. ఠాక్రే కూడా ఇదే మాట చెప్పారని అన్నారు