సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు
![సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646dd99b0c95d.jpg)
సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనతో సహా ప్రతి ఒక్కరికీ సర్వేనే ప్రామాణికమన్నారు. కొత్తగా పార్టీలో చేరేవారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. ఠాక్రే కూడా ఇదే మాట చెప్పారని అన్నారు