సీఎంని ఆశీర్వదించిన యాదాద్రి అర్చకులు
![సీఎంని ఆశీర్వదించిన యాదాద్రి అర్చకులు](https://mudranews.in/uploads/images/2024/01/image_750x_6592e43d2da61.jpg)
యాదగిరిగుట్ట, ముద్ర : నూతన సంవత్సరం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పక్షాన ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం జరిపారు. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు.