భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ మహాసభలకు తరలిన  రాష్ట్ర నాయకులు

భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ మహాసభలకు తరలిన  రాష్ట్ర నాయకులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారతీయ మజ్దూర్ సంఘ్20వ జాతీయ మహాసభలు కు  రాష్ట్ర బిఎమ్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. బీహార్లోని పాట్నాలో ఈనెల 7, 8 ,9వ తేదీలలో భీమేష్ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. అందులో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి  రాష్ట్ర బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, జాతీయ కార్యదర్శి రాజిరెడ్డి రాష్ట్ర కోశాధికారి కొండాల్రెడ్డి జగిత్యాల జిల్లా కార్యదర్శి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కన్వీనర్లు సురేష్ శ్రీనివాస్ శ్రవణ్ ముస్తాబాద్ కన్వీనర్ ధర్మేందర్ తోపాటు వివిధ జిల్లాల కార్యదర్శిలు మరియు భారతీయ మద్దూర్ సన్ జిల్లా కన్వీనర్లతోపాటు బీడీ కార్మిక సంఘం మహిళ నాయకులు సరిత ,వసంత ,కవిత , అనితతో పాటు పలువురు నాయకులు  వెళ్లారు