సీఎం కేసీఆర్, కేటీఆర్ నాకు రెండు కళ్లు : మంత్రి మల్లారెడ్డి
![సీఎం కేసీఆర్, కేటీఆర్ నాకు రెండు కళ్లు : మంత్రి మల్లారెడ్డి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643a6787b168e.jpg)
సీఎం కేసీఆర్, కేటీఆర్ నాకు రెండు కళ్లు అన్న మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్ వచ్చాక జవహర్నగర్కు వంద కోట్ల నిధులు ఇచ్చారన్నారు. 40 వేల మంది ఇళ్లు కట్టుకొని ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పుడు వారికి ఇళ్ల పట్టాలతో భరోసా వచ్చిందన్నారు. 60–120 గజాల జాగా ఉన్నవారు జీవో 58 కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకో నెల రోజుల సమయం ఉంది. 30 ఎకరాల్లో ఒక గ్రేవ్ యార్డు, పార్క్ నిర్మించాలి. దమ్మాయిగూడ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరయ్యాయి. దేశం మొత్తం బీఆర్ఎస్ గాలి వీస్తోందన్నారు.