యూపీలోని ఝూన్సీలో ఎన్​కౌంటర్​

యూపీలోని ఝూన్సీలో ఎన్​కౌంటర్​

యూపీలోని ఝూన్సీలో ఎన్​కౌంటర్​జరిగింది. మాఫియా డాన్​ అతిఖ్​ అహ్మద్​ కుమారుడు అసద్​ మృతి చెందాడు. ఎస్​టీఎఫ్​తో జరిగిన ఎన్​కౌంటర్​లో అసద్​ మృతి చెందాడు.    అతిఖ్​ను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలోనే అసద్​ ఎన్​కౌంటర్ జరిగింది.