ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలి రావాలి - ఎంపీపీ పడిగల మానస
![ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలి రావాలి - ఎంపీపీ పడిగల మానస](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652bb0871660b.jpg)
ముద్ర,తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గనప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న, మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి గడప గడపకి వెళ్లి 17వ తేదీన సిరిసిల్లలో జరిగే తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎంపీపీ మానస పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి,పడిగల రాజు,గనప మదన్ మోహన్ రెడ్డి,బుస్సా లింగం, శ్రీకాంత్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి,ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు,వార్డ్ సభ్యులు పెద్ది రఘు,పసుల శేఖర్ బాబు, తంగళ్లపల్లి మహేష్ బూత్ అధ్యక్షులు పెద్ది రాజు,బండి భాస్కర్,బి ఆర్ ఎస్ నాయకులు గుర్రం కిషన్ గౌడ్ రాగిపెల్లి కిష్టారెడ్డి, కడారి శ్రీను, తంగళ్లపల్లి శ్రీనివాస్, లింగంపెల్లి రాజు,పెద్ది అబ్బాస్,రాజు,అమరగొండ ప్రశాంత్,కొమ్మెట శంకర్,ఫాజుల్,ఒగ్గు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.