గురవమ్మ మృతి బాధాకరం - ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

గురవమ్మ మృతి బాధాకరం - ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ముద్ర నడిగూడెం: దున్న గురవమ్మ అకాల మరణం బాధాకరమని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్ఎంపీ వైద్యులు దున్న వీరబాబు  తల్లిగారు దున్న గురవమ్మ  మృతిచెందగా   శుక్రవారం మృతురాలి  పార్దేవదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.  మృతురాలి  ఆత్మకు శాంతి చేకూరాలని  కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు .ఈ కార్యక్రమంలో బడేటి చంద్రయ్య. బోనగిరి ఉపేందర్. దున్న సుధాకర్. దాసరి శ్రీను .దున్న రవి. షేక్ జలీల్ హమ్మద్ బొల్లం శ్రీను. మేరె దనయ్య. బుడే. గంగరాజు.గుండు శ్రీను మేకల వీరబాబు.కాసాని సతీష్.కాసాని శివకృష్ణ. గజ్జి అప్పారావు. నక్క సైదులు. బడుగుల వెంకటేశం, జానిమియా. ఉదయ్. మేకల వీరేశం. పాతకోట్ల రవి. తదితరులు పాల్గొన్నారు.