మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోనికి చేరికలు

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోనికి చేరికలు

గొల్లపల్లి,ముద్ర: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది యువత మంగళవారం మంత్రి ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత బి ఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు  ఆకర్షితులై పార్టీ లోనికి చేరారు. బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గోస్కుల.జలందర్. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంపెలి హనుమాన్లు ఉప సర్పంచ్ మిల్కురి నర్సయ్య, బిజెవైయం మండల కార్యదర్శి లక్కం సాయి కుమార్, బిజెపి నాయకులు ఆకుల రవి, బొట్ల గోపాల్, రాకేష్, కాంగ్రెస్ పార్టీ నుండి జక్కుల నారాయణ, చెవుల మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు